Category: Telugu

ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.. ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు

ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి కావాలని జీవితంలో…

కూకట్పల్లి నియోజకవర్గం లోని పలు సమస్యల పరిష్కారానికి సత్వరం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రం

కూకట్పల్లి నియోజకవర్గం లోని పలు సమస్యల పరిష్కారానికి సత్వరం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు గారు అసెంబ్లీ లోని ఆయన ఛాంబర్ లో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నూతన రోడ్ల నిర్మాణం,…

స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు తన నివాసం వద్ద రోజువారి కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు..అనంతరం పలు…

గాయత్రి నగర్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ చంద్ర గార్డెన్ లో ఈరోజు గాయత్రి నగర్ లో నూతనంగా ఏర్పడిన సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం మహోత్సవంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్,…

యువతిని లోబరుచుకుని జంప్ అయిన అఘోరీ

కొంప ముంచిన దురాశ… డబ్బులు ఆశ చూపడంతో అఘోరీ కి ఆశ్రయ మిచ్చిన మంగళగిరికి చెందిన ఓ కుటుంబం.యువతిని లోబరుచుకుని జంప్ అయిన అఘోరీ. లబోదిబోమంటున్న యువతి కుటుంబ సభ్యులు*గత కొంతకాలంగా లేడీ అఘోరీ గా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి…

ఫిష్ మార్కెట్ లో జరుగుతున్న అవినీతి పై చర్చిస్తున్న కూకట్పల్లి కాంగ్రెస్ నాయకులు

కూకట్పల్లి మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆదేశాల మేరకు Kphb కాలనీ లోనీ ఫిష్ మార్కెట్ లో జరుగుతున్న అవినీతి పై మరియు ఇటీవల ముగిసిపోయిన లీజ్ టర్మ్ గురించి తెలంగాణా ఫిషరీస్ ఛైర్మెన్ మెట్టు సాయి గారితో…

అగ్రకులాల పేదలకు రాజీవ్ యువ వికాసం పథకం

హైదరాబాద్:మార్చి 25తెలంగాణ యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రాజీవ్ యువ వికాసం పేరుతో ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే, ఇటీవల బడ్జెట్ లో ఈ పథకానికి ప్రభుత్వం రూ.6వేల కోట్లను…

అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ! జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఒప్పందం రూ.1,300 కోట్లు పెట్టుబడి పెట్టనున్న జిఎన్ యూ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూ

అమరావతి(24-3-2025): రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో అమరావతిలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ (GNU) ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్…

ఏఐసీసీ మరియు టిపిసిసి పిలుపు మేరకు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు..జై భీమ్..జై సంవిధన్.. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్*

బాలానగర్ సామ్రాట్ హోటల్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం,తెలంగాణ రాష్ట్ర మహిళ సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభరాణి గార్ల ఆధ్వర్యంలో జరిగిన జై బాపు..జై భీమ్..జై సంవిధన్.. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ…

టీబీ నిర్మూలనకు ప్రభుత్వం కూడా సహరించాలి – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ప్రపంచ టిబి డే దినోత్సవం సందర్భంగా రాందేవ్ రావు హాస్పిటల్లో టిబి అవగాహన కార్యక్రమంముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, డిఏంహెచ్ఓ ఉమ గౌరీ, ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీదేవివిద్యార్థులతో ర్యాలీ తీస్తూ టీబీ అవగాహన కల్పించిన విద్యార్థులు, డాక్టర్లుప్రజల్లో టీబీ పై…