పత్రికా విలేకరులకు 2BHK కేటాయించాలని కలెక్టర్ని కోరీన ఎం.ఎల్.ఎ.మాధవరం కృష్ణ రావు.
శనివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనుచౌదరి గారిని కలిసి కూకట్పల్లి నియోజకవర్గం కైతలాపూర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్థానిక నిరుపేదలకు.. అలాగే కూకట్పల్లి నియోజకవర్గంకు చెందిన విలేకరులకు కేటాయించాలని వినతిపత్రం…