Category: Telugu

రాశి ప్రయోజనాలు

🌴మేషరాశి🦜🕊️ సెప్టెంబర్ 20, 2024 ఇతరుల కార్యకలాపాలతో జోక్యాన్ని తగ్గించండి. వ్యక్తిగత విషయాలను పంచుకోవడం మానుకోండి. సందేహాస్పద భావాలను నివారించడం మనశ్శాంతిని ఇస్తుంది. అనుకున్న పనుల్లో ఒడిదుడుకులు ఉంటాయి. జాతి అర్థం కాని కొత్త ఆలోచనలు ఉంటాయి. విద్యార్థులకు చదువులో మార్పు…

ఈరోజు సబ్దర్ నగర్ లో మిలాద్ ఉన్ నబీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు ,

ఈరోజు సబ్దర్ నగర్ లో మిలాద్ ఉన్ నబీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు , మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ మహమ్మద్ గౌసుద్దీన్ గార్ల చేతుల మీదుగా, మిలాద్ ఉనబి ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఈ…

కుంకుమ పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు .

ఈరోజు KPHB టెంపుల్ బస్ స్టాప్ లో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొలువుతీరిన శ్రీ విఘ్నేశ్వరుడి. శ్రీమతి శేరి మమత సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమ పూజకు ముఖ్య…

ఈ రోజు క్యాంపు కార్యాలయం లో సి .యం. రిలీఫ్ ఫండ్ ద్వారా. 1,10,000 /- రూపాయలు అందించారు.

ఈ రోజు క్యాంపు కార్యాలయం లో కూకట్ పల్లి డివిజన్, దయార్ గూడా కు చెందిన బి.రమీలా సి .యం. రిలీఫ్ ఫండ్ ద్వారా LOC 1 ,10,000 /- రూపాయల చెక్కును కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు…

తమిళనాడు ప్రజారోగ్య శాఖ ఆర్డినెన్స్

నిఫా వైరస్ ప్రతిధ్వని: 6 జిల్లాల సరిహద్దుల్లో నిఘా ముమ్మరం చేయాలని తమిళనాడు ప్రజారోగ్య శాఖ ఆదేశం నిఫా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూర్, తేని, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాల సరిహద్దుల్లో నిఘాను ముమ్మరం చేయాలని తమిళనాడు ప్రజారోగ్య…

ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్రలో సీఎం Revanth Reddy gaaru .పాల్గొంటున్నారు.
ఖైరతాబాద్ శోభాయాత్రలో రాష్ట్ర సీఎం పాల్గొనడం ఇదే తొలిసారి.

వినాయకుడు ఊ రేగింపు సెక్రటేరియట్ వద్దకు రాగానే ఆయన అందులో భాగమయ్యారు.

వికారాబాద్ జిల్లా నుండి ఖనిజా సంపద తరలిపోతుంది?

నిబంధనలు ఉల్లంఘించి మైనింగ్ చేస్తున్న పరికరాలను సీజ్ చేసిన జిల్లా మైనింగ్ శాఖ ఆర్ఐ వికారాబాద్ జిల్లావికారాబాద్ నియోజకవర్గం నవాబుపేట మండలం ఆర్కతల గ్రామ శివారులో అక్రమ మైనింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యక్తులు మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేసిన…

ఈ రోజు కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు గారు, మేడ్చల్ జిల్లా

మీలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు గారు.మైనారిటీ సెల్ అధ్యక్షలు మహమ్మద్ గౌసుద్దీన్ గారు. ఈ రోజు కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు గారు, మేడ్చల్ జిల్లా…