Category: Telugu

పారిశ్రామిక వేత్తలకు అండగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు

కూకట్పల్లి ప్రశాంత్ నగర్ లోని రాజస్థాన్ కి చెందిన చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం అత్యధికంగా అన్నిటికీ టాక్స్లు విపరీతంగా పెంచిందని ముఖ్యంగా మున్సిపల్ టాక్స్ మూడు రెట్లు అధికంగా పెంచారని.. ఏమన్నా అడుగుతుంటే లంచాలు డిమాండ్ చేస్తున్నారని…దీంతో వ్యాపారాలు నిర్వహించుకోవడం…

శ్రద్ధాంజలి

ఒక జననం, ఒక మరణం, బతికినంతకాలం ఎన్నో బంధాలు. ఎన్నెన్నో అనుబంధాలు.జర్నలిస్టుగా సమాజం కోసం ఎంతో పని చేసిన సీనియర్ జర్నలిస్ట్ వై నాగరాజు (నిలువుటద్దం) గారు ఈరోజు సాయంత్రం పరమపదించారు.వై నాగరాజు అన్న గారి వినమ్ర అశ్రునివాళులు. ఆత్మకు శాంతి…

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు అన్న ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గ సమస్యలపై డివిజన్లో వారిగా కార్పొరేటర్లతో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారిని కలిసి సమస్యలు వివరించడం జరిగింది

శనివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు నియోజకవర్గ కార్పొరేటర్లు తో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర గారిని కలిసి నియోజకవర్గ సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు..ఇందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రైల్వే లైన్లు, రోడ్లుకు సంబంధించి సమస్యలు…

తేదీ 11.04.25 శుక్రవారం నాడు ఓల్డ్ బోయిన పల్లి

తేదీ 11.04.25 శుక్రవారం నాడు ఓల్డ్ బోయిన పల్లి డివిజన్ లో అంజయ్య నగర్ చెరువు కట్ట దగ్గర జ్యోతిరావు పూలే జయంతి సందర్భముగా యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు గారు జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూల వేసి నివాళ్లు అర్పించారు

కుప్పలు తెప్పలుగా వయాగ్రాలు, అబార్షన్ కిట్స్.. ..డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీ లలో బయట బడిన వైనం*

పశ్చిమగోదావరి జిల్లాగుండాల చంద్రశేఖర్ అనే వ్యక్తి పాలకొల్లులోని కటికిరెడ్డివారి వీధిలో ఉంటున్నారు.డ్రగ్ లైసెన్స్ లేకుండా అబార్షన్ కిట్స్, లైంగిక సామర్థ్యం కోసం వినియోగించే sildenafil citrate, tadlafil citeate వంటి మందులు, unwanted -72, alplagdam 0.5 వంటి టాబ్లెట్లు విక్రయిస్తున్నాడు.మొత్తం…

11.04.25 శుక్రవారం నాడు ఓల్డ్ బోయిన పల్లి డివిజన్ కు చెందిన ఇసుక

11.04.25 శుక్రవారం నాడు ఓల్డ్ బోయిన పల్లి డివిజన్ కు చెందిన ఇసుక రాజన్న గారి తండ్రి పెద్దింటి సాల్ రెడ్డి గారు స్వర్గస్తులైనారు అన్న విషయం తెలుసుకుని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఆయన నివాసానికి వెళ్లి వారి…

ఏపికి రైల్వేలైన్ ప్రాజెక్టుకు 1332 కోట్లు ఇస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం.. కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు

తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. డబ్లింగ్ పనులు చేపట్టేందుకు రూ.1,332 కోట్లు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్విని…

ఈ నెల 11 న ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు.

కడప ఏప్రిల్ 10: ఈ నెల 11 న శుక్రవారం ఒంటిమిట్ట లో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప నగరంలో, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని జిల్లా…

నిరుపేద విద్యార్థులు కు ఆలివ్ మిఠాయి దొరరాజు అందిస్తున్న సేవలు అభినందనీయం… MLA మాధవరం కృష్ణారావు

ప్రతి సంవత్సరం కూకట్పల్లి నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్న 10 వ తరగతి విద్యార్థులలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారికి ఆలివ్ మిఠాయి దొరరాజు 1 లక్ష రూపాయలు ఎంత మందికి వస్తె అంత మందికి అందించడం జరుగుతుంది..అలాగే…

అక్రమ నిర్మాణాలపేరుతో కూకట్పల్లి నియోజకవర్గంలో యాభైకి పైగా భవనాలను సీజ్.

అక్రమ నిర్మాణాలపేరుతో కూకట్పల్లి నియోజకవర్గంలో యాభైకి పైగా భవనాలను సీజ్ చేసిన విషయమై భవన నిర్మాణదారుల ఆవేదనను MLA మాధవరం కృష్ణారావు గారు గురువారం ghmc కమిషనర్, అడిషనల్ సీసీపీ దృష్టికి తీసుకెళ్లారు. MLC ఎన్నికల కోడ్ దృష్ట్యా కమిషనర్ ను…