Category: Latest News

ಹೊಸ ಪ್ರವಾಸೋದ್ಯಮ ಅಭಿವೃದ್ಧಿ ಯೋಜನೆಗಳು

ಮೈಸೂರುನಲ್ಲಿ ಇಂದು ನಡೆದ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಹೊಸ ಪ್ರವಾಸೋದ್ಯಮ ಅಭಿವೃದ್ಧಿ ಯೋಜನೆಗಳು ಆರಂಭಿಸಲ್ಪಟ್ಟವು.ಐತಿಹಾಸಿಕ ಸ್ಥಳಗಳನ್ನು ಸಂರಕ್ಷಿಸುವುದಕ್ಕೂ ಪ್ರವಾಸಿಗರನ್ನು ಆಕರ್ಷಿಸುವುದಕ್ಕೂ ಸರ್ಕಾರ ಕ್ರಮಗಳನ್ನು ಕೈಗೊಂಡಿದೆ.

ഐസ്‌ക്രീം കഴിച്ചതിനാൽ ആരോഗ്യപ്രശ്നങ്ങൾ ഉണ്ടായത്

കൊച്ചിക്കടുത്തുള്ള കടുങ്കല്ലൂരിൽ, ഒരു പള്ളി ഉത്സവത്തിൽ വിതരണം ചെയ്ത മലിനമായ ഐസ്‌ക്രീം കഴിച്ചതിനെ തുടർന്ന് ഏകദേശം 30 പേർക്ക് അസുഖം ബാധിച്ചു. ഇതോടെ ഭക്ഷ്യസുരക്ഷയെക്കുറിച്ചുള്ള ആശങ്കകൾ ഉയർന്നിട്ടുണ്ട്.

కొత్త స్టార్టప్ పెట్టుబడి ప్రకటన

ఈరోజు బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కొత్త స్టార్టప్ పెట్టుబడి ప్రకటన విడుదలైంది. సాంకేతికత మరియు కృత్రిమ మేధస్సుకు సంబంధించిన సంస్థలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ పెట్టుబడుల ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని పెట్టుబడిదారులు తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం…

नरेंद्र मोदी का भाषण

आज नई दिल्ली में आयोजित एक बैठक में प्रधानमंत्री नरेंद्र मोदी ने संबोधन किया। उन्होंने कहा कि देश की अर्थव्यवस्था स्थिर रूप से आगे बढ़ रही है।छोटे और मध्यम उद्यमों…

அமைச்சர் உதயநிதி ஸ்டாலின் உரை

இன்று மதுரையில் நடைபெற்ற அரசு நிகழ்ச்சியில் அமைச்சர் உதயநிதி ஸ்டாலின் பேசினார்.மாணவர்களின் கல்வி தரத்தை உயர்த்த புதிய பயிற்சி திட்டங்கள் தொடங்கப்படுவதாக அவர் கூறினார்.அரசுப் பள்ளிகளில் டிஜிட்டல் வசதிகள் அதிகரிக்கப்படும் என்றும் அறிவித்தார். இந்த திட்டம் வரும் கல்வியாண்டில் முழுமையாக நடைமுறைக்கு…

జమ్మూకాశ్మీర్ లో టెర్రరిస్ట్ ఎటాక్ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

370 ఆర్టికల్ రద్దు చేసి జమ్ము కాశ్మీర్ భారత్ లో భాగమేనని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చాటి చెప్పారు.కాశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది. అలాంటి చోట ఉగ్రముకలు దాడి చేయడం అమానుష చర్య.భారత సహనాన్ని…

30 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభం .

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ రోడ్ నెంబర్ -8,9,10, లలో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు నూతనంగా 30 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గౌరవ…

ప్రజల్ని ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు..MLA మాధవరం కృష్ణారావు గారు

బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి క్యాంప్ కార్యాలయానికి నియోజకవర్గానికి చెందిన మహిళలు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకున్నారు … ముఖ్యంగా నియోజకవర్గంలో మంచినీరు అందక చాలా ఇబ్బంది పడుతున్నామని… గత పదేళ్ల కాలంలో మంచినీటికి ఎప్పుడు ఇబ్బంది పడిన…