Category: Latest News

குற்றவாளி ஸ்டான்லி மருத்துவமனையில் அனுமதி

அண்ணா பல்கலை கழக மாணவி பாலியல் பலாத்கார வழக்கில் கைது செய்யப்பட்ட குற்றவாளியான ஞானசேகரனுக்கு இன்று அதிகாலையில் தீடிரென்று வலிப்பு ஏற்பட்டதாக சொல்லப்படுகிறது. சென்னை ஸ்டான்லி மருத்துவமனையில் அவன் அனுமதிக்கப்பட்டான் எனவும் தகவல்கள் வெளியாகி உள்ளன.

तमिलनाडु की महिला खिलाड़ियों पर हमला।

पंजाब राज्य में राष्ट्रीय स्तर की कबड्डी प्रतियोगिताएं आयोजित की जा रही हैं। आज हुई प्रतियोगिता में तमिलनाडु से संबंधित खिलाड़ी भाग ले रही थीं। पंजाब में मदर टेरेसा विश्वविद्यालय…

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.

కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ఎప్పటికప్పుడు తన నిరసన వినిపిస్తున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు …నేడు కేపిహెచ్బి డివిజన్లోని ప్రభుత్వ స్థలాలను వేలంపాట వేస్తున్న నేపథ్యంలో ఇవి ప్రజలకు ఉపయోగపడాలని ప్రభుత్వ స్థలాలను అమ్మకాలు పెట్టొద్దని…

పుట్టిన రోజు శుభాకాంక్షలతో.

ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్23-01-2025 గురువారంబోయిన్పల్లి యువ కార్యకర్త అరుణ్ స్టార్ జన్మదిన సందర్భంగాకార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారు శాలువాతో సన్మానం చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపినారు…కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ భాయ్ డివిజన్ ఎస్సీ…

రెడీమిక్స్ లారీ డ్రైవర్ లకి రావలసిన వేతనం ఇప్పించిన*
-బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్*

పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఇండస్ట్రీ ఏరియా “ధనలక్ష్మి ట్రాన్స్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రెడీమిక్స్ కంపెనీ” డ్రైవర్ లుగ మొత్తం 21 మంది డ్రైవర్ లు గత కొన్ని సంవత్సరాలుగా పని చేయడం జరుగుతుంది… ఏమి కారణం ఏమి లేకున్నా కానీ…

హైదరాబాద్ మహానగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ .

హైదరాబాద్ మహానగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ghmc కమిషనర్ ఇలంబర్తిని కలిసిన బీ ఆర్ ఎస్ పార్టీ నగర మాజీ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రా రెడ్డి, ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు, వివేకానంద,…

പ്രിയനു ജ്യൂസില്‍ വിഷം കലര്‍ത്തി കൊന്ന പ്രിയരീതി

കേരളത്തിലെ പാറശാല സ്വദേശിയായ ഷാരോണ്‍ രാജ്, കന്യാകുമാരി ജില്ലയിലെ നെയ്യൂരിലുള്ള ഒരു സ്വകാര്യ കോളേജില്‍ ബി.എസ്.സി റേഡിയോളജി പഠനം നടത്തുകയായിരുന്നു. ഷാരോണ്‍ക്കും കാളിയക്കാവിള സ്വദേശിനിയായ ഗ്രീഷ്മ എന്ന കോളേജ് വിദ്യാര്‍ത്ഥിനിക്കും പ്രണയം വളര്‍ന്നു. 2022 ഒക്ടോബര്‍ 17-ന് ഷാരോണിന് ദേഹാസ്വാസ്ഥ്യം അനുഭവപ്പെട്ടതോടെ,…

தங்கம் விலை ரூபாய் 60,000/- ஆக அதிகரிப்பு

இந்தியாவில் ஒரு சவரன் தங்கம் விலை ரூபாய் 60,000 ஆக அதிகரித்துள்ளது. வரும் காலங்களில் தங்கம் விலை கூறிய வாய்ப்பில்லை இன்னும் அதிகரிக்கவே செய்யும் என பங்கு சந்தை வட்டாரங்கள் மதிப்பிட்டுள்ளன