Featured News

Posts List

Health

Economy

Latest News

పత్రికా విలేకరులకు 2BHK కేటాయించాలని కలెక్టర్ని కోరీన ఎం.ఎల్.ఎ.మాధవరం కృష్ణ రావు.

శనివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనుచౌదరి గారిని కలిసి కూకట్పల్లి నియోజకవర్గం కైతలాపూర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్థానిక నిరుపేదలకు.. అలాగే కూకట్పల్లి నియోజకవర్గంకు చెందిన విలేకరులకు కేటాయించాలని వినతిపత్రం…

కూకట్పల్లి నియోజకవర్గానికి ఎక్కువ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలి

మెడ్చల్ జిల్లా మే 27: గత ప్రభుత్వ హయాంలో కైతలపూర్ లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ళలో 62 ఇళ్లను అమృత నగర్ తండా వాసులకు మంత్రి శ్రీధర్ బాబు , ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , ఎమ్మెల్సీ నవీన్…

తెలంగాణ ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్లలో ఇవాళ ముఖ్య వార్తలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన తెలంగాణ సీఎం A. Revanth Reddy జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశం.

సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశం శనివారం కూకట్పల్లిలో ఎన్ కె ఎన్ ఆర్ గార్డెన్స్ లో వినోద్ సాంఘిక సంక్షేమ శాఖ, విజయ్ కుమారి…

വന്യജീവികളിലെ വൈദ്യുതാഘാത പ്രശ്നം:

കടൽതീരവും വനപ്രദേശങ്ങളും ഉൾപ്പെടെ തെറ്റായ രീതിയിൽ സ്ഥാപിച്ച വൈദ്യുതി ലൈനുകൾ മൂലം കഴിഞ്ഞ നാല് വർഷത്തിനിടെ 28 കാട്ടാനകൾ വൈദ്യുതാഘാതത്തിൽ മരിച്ചു. ഇവയിൽ കൂടുതലും പ്രായപൂർത്തിയായ ആൺ ആനകളാണെന്ന് വനവകുപ്പിന്റെ കണക്കുകൾ വ്യക്തമാക്കുന്നു.