మన ప్రజాపాలనలో పేదలకు సన్న బియ్యం.

ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టే ఏ పథకమైన ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతీ కార్యకర్త నాయకుడి పై ఉందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ

Read more

అంబీర్ చెరువు & ప్రకృతిని కాపాడాలని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను మనవి.

ఈ రోజు అంబీర్ చెరువులో కోళ్లు మరియు చేపల వ్యర్థ పదార్థాలను పారవేయడం, నాన్-వెజ్ వ్యర్థాల వాహనాలను శుభ్రం చేయడం గురించి స్థానికుల నుండి అందిన సమాచారం

Read more

ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.. ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు

ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

Read more

కూకట్పల్లి నియోజకవర్గం లోని పలు సమస్యల పరిష్కారానికి సత్వరం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రం

కూకట్పల్లి నియోజకవర్గం లోని పలు సమస్యల పరిష్కారానికి సత్వరం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు గారు అసెంబ్లీ లోని

Read more

స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు తన నివాసం వద్ద రోజువారి

Read more

గాయత్రి నగర్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ చంద్ర గార్డెన్ లో ఈరోజు గాయత్రి నగర్ లో నూతనంగా ఏర్పడిన సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యుల

Read more

యువతిని లోబరుచుకుని జంప్ అయిన అఘోరీ

కొంప ముంచిన దురాశ… డబ్బులు ఆశ చూపడంతో అఘోరీ కి ఆశ్రయ మిచ్చిన మంగళగిరికి చెందిన ఓ కుటుంబం.యువతిని లోబరుచుకుని జంప్ అయిన అఘోరీ. లబోదిబోమంటున్న యువతి

Read more

ఫిష్ మార్కెట్ లో జరుగుతున్న అవినీతి పై చర్చిస్తున్న కూకట్పల్లి కాంగ్రెస్ నాయకులు

కూకట్పల్లి మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆదేశాల మేరకు Kphb కాలనీ లోనీ ఫిష్ మార్కెట్ లో జరుగుతున్న అవినీతి పై మరియు ఇటీవల

Read more

అగ్రకులాల పేదలకు రాజీవ్ యువ వికాసం పథకం

హైదరాబాద్:మార్చి 25తెలంగాణ యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రాజీవ్ యువ వికాసం పేరుతో ఈ కొత్త పథకాన్ని అమల్లోకి

Read more

అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ! జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఒప్పందం రూ.1,300 కోట్లు పెట్టుబడి పెట్టనున్న జిఎన్ యూ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూ

అమరావతి(24-3-2025): రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో అమరావతిలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ (GNU) ఏపీ ప్రభుత్వంతో

Read more