గాజుల రామారం ప్రభుత్వ భూములను రక్షించాలి.

గాజుల రామారం ప్రభుత్వ భూములను రక్షించాలి. పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా బడా బాబుల భరతం పట్టండి….@@ పేదలకు డాబుల్ బెడ్రూంలు కట్టివ్వండి..@@ సర్వే నంబర్ 307

Read more

ఆరోగ్య శ్రీ ద్వారా శ్రీ రామ రక్ష.

ప్రజా ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్దపీట.ప్రజాస్వామ్యంలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందని బలమైన సమాజ నిర్మాణానికి దోహద పడుతుందన్న ఉద్దేశ్యంతో రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం

Read more

ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారాలకు మార్గం

కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో వర్షాకాలం నేపథ్యంలో ఏర్పడే సమస్యలను నివారించేందుకు డ్రైనేజీ వ్యవస్థను కార్పొరేటర్ శ్రీమతి సబిహా గౌసుద్దీన్ గారు, మేడ్చల్ జిల్లా

Read more

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల జన సమీకరణ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*

ఈరోజు సిటి ప్యాలస్,HAL కాలనీ, గాజులరామారంలో జరిగిన జన సమీకరణ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు జిల్లా అధ్యక్షులు

Read more

డ్రైనేజ్ సమస్యపై కోర్టు అసోసియేషన్ సభ్యులతో చర్చ.

బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు బాలాజీ నగర్ డివిజన్లోని నూతనంగా నిర్మిస్తున్న ఎస్టిపి ప్లాంట్ పనులను పర్యవేక్షించారు.. అలాగే అంబేద్కర్ నగర్ కాలనీలో డ్రైనేజ్

Read more

HMWS&SB నూతన జనరల్ మేనేజర్ హరిశంకర్ గారిని కలిసిన కార్పొరేటర్ సబీహా గౌసుధీన్ గారు.

కూకట్‌పల్లి నియోజకవర్గం – అల్లాపూర్ డివిజన్కార్పొరేటర్ శ్రీమతి సబీహా గౌసుద్దీన్ గారు ఈరోజు HMWS&SB నూతన జనరల్ మేనేజర్ హరిశంకర్ గారిని కలిసి, ఆయనను ఘనంగా సన్మానించి,

Read more

ఎన్నిక ఏదైనా గెలుపే లక్ష్యంగా

ఎన్నిక ఏదైనా గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోరాటం చేయాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ గారు పేర్కొన్నారు. ఈ

Read more

పీజేఆర్ గారి విగ్రహానికి ఘనంగా నివాళులు. శ్రీ బండి రమేష్ గారు.

సీఎల్పీ నాయకుడు మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి గారి సేవలను స్మరిస్తూ ఆదివారం బాలానగర్లోని ఆయన విగ్రహానికి పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి

Read more

జై ఆర్యవైశ్య సేవా సమితి అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం.

జూన్ 25వ తారీకు అమావాస్య రోజు మోతి నగర్ లో, అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగినది ఈ కార్యక్రమం లో ముఖ్య

Read more