జై హింద్ యాత్ర ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ నుండి కెజిఆర్ కన్వెన్షన్ వరకు నిర్వహించిన జై హింద్ యాత్ర ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు,టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,ఏఐసీసీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్,మంత్రివర్యులు శ్రీ దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు,శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి,శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గార్లతో పాటు శాసనసభ్యులు,శాసనమండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులతో కలిసి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు జై హింద్ యాత్ర ర్యాలీలో పాల్గొన్నారు…