ప్రజా సమస్యలను తెలుసుకొని అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
మూసాపేట డివిజన్లోని అవంతి నగర్ తోటలో స్థానికుల సమస్యలపై అధికారులు మరియు కాలనీవాసులతో కలిసి పర్యటించారు. కాలనీలలోని మంచినీటి సమస్య ఎదురవుతుందని అదేవిధంగా డ్రైనేజ్ రోడ్ల సమస్యలు
Read more